ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-06-01T13:42:12+05:30

విశాఖ: స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నాటుసారాగా భావించి సర్జికల్ స్పిరిట్ తాగిన సంఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కశింకోటలో స్పిరిట్ తాగి ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా... తాజాగా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ పాంగి దొరబాబు(45), వడ్లమూడి మాణిక్యం(62 )మృతి చెందారు. మృతులు కసింకోటకు చెందినవారుగా గుర్తించారు. 

Updated Date - 2020-06-01T13:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising