ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: ఏవోబీలో మావోయిస్టుల అలజడి

ABN, First Publish Date - 2020-10-21T18:09:08+05:30

విశాఖ ఏవోబీలో మావోయిస్టుల అలజడి చెలరేగింది. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ ఏవోబీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పనసపుట్టు పంచాయతీ కోజిరిగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు దేహశుద్ధి చేసి విడిచిపెట్టారు. ఈ ఘటనతో గిరిజనలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-10-21T18:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising