ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: అరకు లోయలో బంద్ ప్రశాంతం

ABN, First Publish Date - 2020-09-29T15:14:12+05:30

జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం తలపెట్టిన మన్యం బంద్ అరకులోయలో ప్రశాంతంగా సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం:  జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం తలపెట్టిన మన్యం బంద్ అరకులోయలో ప్రశాంతంగా సాగుతోంది. పర్యాటక ప్రాంతాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ సేవలను ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేశారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని గిరిజన జేఏసీ నాయకులు ఉద్ఘాటించారు. మన్యం బందులో గిరిజన జేఏసీ, గిరిజన సంఘాలు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T15:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising