ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఏపీపీజీఈ సెట్ పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-09-28T12:40:45+05:30

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏపీపీజీఈ సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏపీపీజీఈ సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 30వరకు  ప్రవేశపరీక్ష జరుగనుంది. ఉదయం, మధ్యాహ్నం జరగనున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం విశాఖలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు నేటి నుంచి అంధ్రాయూనివర్శిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగనున్నాయి. వచ్చేనెల 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-09-28T12:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising