విశాఖలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు
ABN, First Publish Date - 2020-09-19T15:42:48+05:30
జిల్లాలోని జి.మాడుగుల మండలం మద్దిగరువులో మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలిశాయి.
విశాఖపట్నం: జిల్లాలోని జి.మాడుగుల మండలం మద్దిగరువులో మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలిశాయి. ‘‘సీపీఐ మావోయిస్ట్ 16వ వార్షికోత్సవాలు విప్లవోత్సహంతో జరపండి. మావోయిస్ట్ పార్టీలోను వందలు, వేలుగా చేరండి. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకూ పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలను విప్లవోత్సహంతో జరపండి’’ అంటూ పోస్టర్లో పేర్కొన్నారు.
Updated Date - 2020-09-19T15:42:48+05:30 IST