ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం స్కాంతో సింహాచలం దేవస్థానానికి సంబంధం లేదు: ఇన్‌‌చార్జ్ ఈవో

ABN, First Publish Date - 2020-09-03T18:12:11+05:30

బంగారం స్కాంతో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఇన్‌చార్జ్ ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: బంగారం స్కాంతో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఇన్‌చార్జ్ ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు. ఈ స్కాంకు సంబంధించిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు పెంచే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ ఆదాయం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని...ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఇన్‌చార్జ్ ఈవో త్రినాథరావు వెల్లడించారు.


బంగారం అమ్ముతామంటూ మోసం

సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామంటూ ఓ మహిళ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడింది. నెల్లూరుకు చెందిన శ్రావణికి హైమావతి  అనే మహిళ రూ.1.40 కోట్లకు టోకరా వేసింది. కరోనా వల్ల ప్రచారం చేయలేదని నెల్లూరు మహిళను నమ్మించి మోసానికి పాల్పడింది. ఆలయ ఈవో భ్రమరాంబ వేలంకి అనుమతి ఇచ్చినట్లు ఫోర్జరీ నోటీసును చూపించి ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే రసీదు ఇచ్చి బంగారం ఇవ్వకపోవడంతో అనుమానంతో ఆలయ అధికారులను సంప్రదించగా... అలాంటి సంప్రదాయం లేదని  అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-09-03T18:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising