ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఘటనలో మృతులకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం

ABN, First Publish Date - 2020-08-02T17:22:13+05:30

హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఘటనలో మృతులకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో కేజీహెచ్ మార్చురీ వద్ద  మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై కనీసం యాజమాన్యం స్పందించలేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిన్నటి నుంచే మార్చురీ దగ్గర బంధువులు పడిగాపులుగాస్తున్నారు. మరోవైపు షిప్‌యార్డ్‌లో ప్రమాద ఘటనపై కమిటీలు దర్యాప్తు ప్రారంభించాయి. 

Updated Date - 2020-08-02T17:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising