ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఏజెన్సీలో దారుణం..

ABN, First Publish Date - 2020-08-04T01:15:55+05:30

విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు గిరజనులు మృతి చెందారు. ఈ ఘటన పెదబయలు మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు గిరజనులు మృతి చెందారు. ఈ ఘటన పెదబయలు మండలం కొండ్రూమ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా, చనిపోయిన వారు పెదబయలు మండలం చింతలవీధి గ్రామస్తులుగా గుర్తించారు.

Updated Date - 2020-08-04T01:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising