ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఖండించాలి: మావో నేత అరుణ

ABN, First Publish Date - 2020-08-15T15:09:30+05:30

కరోనా విజృంభిస్తున్న సమయంలో డబ్బులిచ్చి కిరాయి మనుషులతో ఊరేగింపులు చేయించిన జగన్ ప్రభుత్వం, పోలీసుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కరోనా విజృంభిస్తున్న సమయంలో డబ్బులిచ్చి కిరాయి మనుషులతో ఊరేగింపులు చేయించిన జగన్ ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఖండించాలని మావో నేత అరుణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్ట్ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది. చరిత్రను విస్మరించిన విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు అవాకులు, చవాకులు మాట్లాడి తన అవివేకాన్ని తానే చతుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రమాదవశాత్తు మందుపాతర పేలి చనిపోయిన మోహనరావు, అజయ్ కుమార్‌ల కుటుంబాలకు తమ పార్టీ, విప్లవ ప్రజలు అండగా ఉంటారని అరుణ లేఖలో స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-15T15:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising