ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

ABN, First Publish Date - 2020-07-03T18:23:09+05:30

పుంగనూరు మండలం గూడూరుపల్లెలో దారుణం జరిగింది. బాలికపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారానికి తెగబడ్డాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్నానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: పుంగనూరు మండలం గూడూరుపల్లెలో దారుణం జరిగింది. బాలికపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారానికి తెగబడ్డాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్నానం చేసి ఇంటిలోకి వెళ్తుండగా అటకాయించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంఘటన జరిగిన రెండు రోజులు తర్వాత బాధిత తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు లేకుండా చూసేందుకు స్థానిక వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ విఫలం కావడంతో బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-03T18:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising