విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2020-09-19T17:05:56+05:30
విజయవాడ: విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుర్గగుడి లోని వెండి రథంలో మూడు సింహాలు మాయంపై..
విజయవాడ: విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుర్గగుడి లోని వెండి రథంలో మూడు సింహాలు మాయంపై.. ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో దాడులను నిరసిస్తూ మంత్రి వెలంపల్లి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళుతున్న జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జనసేన నేత పోతిన మహేష్తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్కు తరలించారు.
Updated Date - 2020-09-19T17:05:56+05:30 IST