ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రకీలాద్రిపై క్షణాల్లో విరిగిపడ్డ కొండచరియలు.. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

ABN, First Publish Date - 2020-10-22T04:50:14+05:30

ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొండ చరియలు విరిగి పడతాయని తెలిసినా అధికారులు అక్కడ ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తులు వెళ్లే ప్రాంతమని తెలిసి కూడా కేవలం బోర్డులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొండచరియలు విరిగి పడతాయని తెలిసినా అధికారులు అక్కడ ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తులు వెళ్లే ప్రాంతమని తెలిసి కూడా కేవలం బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఘటన జరిగి గంట గడిచినా కొండ రాళ్లను తొలగించకుండా అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరిద్దరి ఆచూకీ కనిపించడంలేదని చెబుతున్నారు. దీంతో కొండ రాళ్ల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే దుర్గగుడి వద్ద క్షణాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Updated Date - 2020-10-22T04:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising