ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ హామీ ఇచ్చారు.. అభివృద్ధి చేస్తాం: సోమినాయుడు

ABN, First Publish Date - 2020-10-22T00:01:34+05:30

ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని దుర్గగుడి చైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కేశ ఖండనశాల, ప్రసాదం పోటు, భోజనశాలతో పాటు సోలార్ ప్యానెల్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని దుర్గగుడి చైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కేశ ఖండనశాల, ప్రసాదం పోటు, భోజనశాలతో పాటు సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. కొండ చరియలు తొలగించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సోమినాయుడు స్పష్టం చేశారు. 


ఈవో సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని చెప్పారు. ఘటనలో ఎవరూ చనిపోయినట్లు తమకు సమాచారం లేదు. కొండచరియల కింద ఎవరూ లేరని అనుకుంటున్నామన్నారు. ఘటనలో ఎక్కడా అధికారుల నిర్లక్ష్యం లేదు’’ అని అన్నారు. 







Updated Date - 2020-10-22T00:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising