ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాంగ్‌వార్‌ కేసులో కొనసాగుతున్న పోలీసుల విచారణ

ABN, First Publish Date - 2020-06-07T15:46:18+05:30

గ్యాంగ్‌వార్‌ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. సందీప్‌ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని మొత్తం 13మంది నిందితులను విచారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గ్యాంగ్‌వార్‌ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. సందీప్‌ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని మొత్తం 13మంది నిందితులను  విచారిస్తున్నారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ వివాదమే గ్యాంగ్‌వార్‌కి కారణమని గుర్తించారు. ఘటనలో మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనలో పండు తల్లి పాత్రపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. పండు గ్యాంగ్‌ను రేపు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గుంటూరు జీజీహెచ్‌లో కోలుకున్న ప్రధాన నిందితుడు పండు రేపు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగానే పండును పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. 

Updated Date - 2020-06-07T15:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising