ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: రూ.50లక్షల దోపిడీలో వీడుతున్న మిస్టరీ

ABN, First Publish Date - 2020-09-17T13:59:41+05:30

నగరంలో సంచలనం కలిగించిన రూ.50 లక్షలు దోపిడీలో మిస్టరీ వీడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో సంచలనం కలిగించిన రూ.50 లక్షలు దోపిడీలో మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో ఇద్దరు సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు డాక్టర్ పీఆర్వో, మరొకరు తాడేపల్లికి చెందిన బైక్ మెకానిక్‌గా గుర్తించారు. చోరీలో తాడేపల్లి, విజయవాడకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నట్లు  తాడేపల్లికి చెందిన స్నేహితుడు అయిన బైక్ మెకానిక్‌కు ఆసుపత్రి పీఆర్వో చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మరో నలుగురితో చోరీకి స్కెచ్ చేసినట్లు పోలీసుల విచారణలో ఇద్దరు నిందితులు వెల్లడించారు.   పరారీలో ఉన్న మరో నలుగురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను తెలియజేసే అవకాశం ఉంది. 

Updated Date - 2020-09-17T13:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising