ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణప్యాలెస్ యజమాని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-08-13T18:29:09+05:30

స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు, హాస్పిటల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు, హాస్పిటల్ యజమాని రమేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్, విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-08-13T18:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising