ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీ ఉత్సవాలు
ABN, First Publish Date - 2020-07-05T18:28:13+05:30
ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీ ఉత్సవాలు
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో అమ్మవారి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. కూరగాయలు, పండ్ల రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. శాకాంబరీ దేవిని సీపీ బత్తిన శ్రీనివాసులు దర్శించుకున్నారు.
Updated Date - 2020-07-05T18:28:13+05:30 IST