ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ నిబంధనలు అనుసరించే శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించాం: దుర్గగుడి చైర్మన్

ABN, First Publish Date - 2020-07-05T18:11:08+05:30

కోవిడ్ నిబంధనలు అనుసరించే శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించాం: దుర్గగుడి చైర్మన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోవిడ్ నిబంధనలు అనుసరించి శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. పూర్ణాహుతితో  శాకాంబరీ ఉత్సవాలు ముగిశాయన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనం ఉంటుందని చెప్పారు. తెలంగాణ నుండి అమ్మవారికి మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బోనాలు సమర్పించనున్నారని దుర్గగుడి చైర్మన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-05T18:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising