ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి వెండి సింహాల అదృశ్యం కేసులో పురోగతి

ABN, First Publish Date - 2020-10-01T22:01:05+05:30

దుర్గగుడి వెండి సింహాల అదృశ్యం కేసులో పురోగతి లభించింది. జూన్ 26న రెండు వెండి సింహాల ప్రతిమలు మాయమైనట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడి వెండి సింహాల అదృశ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జూన్ 26న రెండు వెండి సింహాల ప్రతిమలు మాయమైనట్లు గుర్తించారు. జూన్ 29న మిగిలిన రెండు వెండి సింహాలు దొంగిలించే ప్రయత్నంలో మరో వెండి సింహం ప్రతిమ అదృశ్యం అయినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇంటి దొంగలను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గగుడిలో పనులు చేసిన బిహార్ వారిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Updated Date - 2020-10-01T22:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising