ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియా పాయింట్‌ను ప్రారంభించిన విజయ్ కుమార్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-09-24T17:55:36+05:30

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌ను ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌ను ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియా కార్యక్రమాల నిర్వహణలో పాత్రికేయుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మీడియా పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం పంపేందుకు సులభంగా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అధునాతనమైన వసతులను మీడియా పాయింట్ వద్ద పాత్రికేయుల కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-09-24T17:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising