ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫైబర్ నెట్ స్కాంపై ఏ విచారణకైనా రెడీ’

ABN, First Publish Date - 2020-09-20T20:01:04+05:30

ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కాం జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలను మాజీ ఐటీ సలహాదారు వేమూరి హరిప్రసాద్ ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కాం జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలను మాజీ ఐటీ సలహాదారు వేమూరి హరిప్రసాద్ ఖండించారు. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తనకు టెండర్లపై సంతకం చేసే అధికారం కూడా లేదని స్పష్టం చేశారు. కేవలం సలహాలద్వారా భాగస్వామిగా మాత్రమే ఉన్నానని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు మీడియా సమావేశాల్లో మాట్లాడేటప్పుడు సమాచారం తెలుసుకుని మాట్లాడితే విజ్ఞతగా ఉంటుందని అన్నారు.

Updated Date - 2020-09-20T20:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising