ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా ఉత్సవాల‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష

ABN, First Publish Date - 2020-09-19T21:27:52+05:30

దసరా ఉత్సవాల‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈసారి దసరా ఉత్సవాల టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. దసరా సమయంలో రోజుకు 10 వేల మందిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దసరా ఉత్సవాల‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈసారి దసరా ఉత్సవాల టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. దసరా సమయంలో రోజుకు 10 వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నామని, 4 వేల మందిని ఉచిత దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 9 రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరాలో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనబర్జనలో ఉన్నారు. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా దుర్గగుడి అధికారులు ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు.

Updated Date - 2020-09-19T21:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising