ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై మంత్రి సీరియస్

ABN, First Publish Date - 2020-05-29T00:33:19+05:30

సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఆంధ్రాలో ప్రార్ధనా స్థలాలకు వసూలు చేస్తున్న కరెంట్ బిల్లుపై కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం '40 ఇయర్స్  ఇండస్ట్రీ'కే చెల్లిందన్నారు. కులాలు, మతాలు మధ్య మధ్య చిచ్చు పెడుతూ ఇంకెన్ని రోజులు రాజకీయం చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాంపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు. 


Updated Date - 2020-05-29T00:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising