ధైర్యంగా దర్శనం చేసుకోవచ్చు: వెల్లంపల్లి
ABN, First Publish Date - 2020-07-11T08:48:31+05:30
కరోనా నేపథ్యంలో టీటీడీ చేపట్టిన తిరుమల వెంకన్న దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని, భక్తులందరూ
తిరుమల, జూలై 10(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో టీటీడీ చేపట్టిన తిరుమల వెంకన్న దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని, భక్తులందరూ ధైర్యంగా శ్రీవారిని దర్శించుకోవచ్చని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.
Updated Date - 2020-07-11T08:48:31+05:30 IST