ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ షిప్ యార్డు ప్రమాద బాధిత కుటుంబాలకు వాసుపల్లి పరామర్శ

ABN, First Publish Date - 2020-08-02T22:46:54+05:30

విశాఖ షిప్ యార్డు ప్రమాద బాధిత కుటుంబాలకు వాసుపల్లి పరామర్శ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కేజీహెచ్ లో షిప్ యార్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే  వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను వాసుపల్లి ఓదార్చారు. ప్రభుత్వం ద్వారా తగిన ప్రోత్సాహకం అందేలా చూస్తానని బాధిత కుటుంబాలకు వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు.కేజీహెచ్ సిబ్బందితో మాట్లాడి వెంటనే పోస్టు మార్టం జరిగేలా చూస్తానని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు.

Updated Date - 2020-08-02T22:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising