ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 నెలలు మనుసు చంపుకొని టీడీపీలో పని చేశా: వాసుపల్లి

ABN, First Publish Date - 2020-09-23T20:33:22+05:30

విశాఖపట్నం: డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చేస్తున్నారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చేస్తున్నారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నాయి. 14 నెలలు మనుసు చంపుకొని టీడీపీలో పని చేశానన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. పరిపాలనా రాజధాని ప్రకటించిన రోజే తాను స్వాగతించానన్నారు. కొంతమంది రాక్షసుల్లా పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారన్నారు. తాను పార్టీ ద్రోహిని అయితే చంద్రబాబు పేదల ద్రోహి.. .టీడీపీలో వాసుపల్లికి గౌరవం ఉందన్నారు. టీడీపీపై ప్రజలకు గౌరవం లేకపోవడంతో పార్టీ మారానన్నారు. తనకు ఎవరి మీద శత్రుతత్వం లేదన్నారు. విధాన పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయని తెలిపారు.

Updated Date - 2020-09-23T20:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising