ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్నపనేని రాజకుమారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

ABN, First Publish Date - 2020-09-29T23:54:40+05:30

మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిని ప్రస్తుత మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తెనాలి ఐతానగర్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిని ప్రస్తుత మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తెనాలి ఐతానగర్‌లోని రాజకుమారి నివాసంలో ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా యోగక్షేమాలను వాసిరెడ్డి పద్మ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తన ఇంట్లో నన్నపనేని రాజకుమారి కాలు జారి పడటంతో తలకు స్వల్పంగా గాయమైంది. ప్రస్తుతం నన్నపనేని రాజకుమారి డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-09-29T23:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising