ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదవులు తీయడానికి న్యాయస్థానానికి క్షణం పట్టద్దు: వర్ల

ABN, First Publish Date - 2020-05-26T23:59:22+05:30

న్యాయవ్యవస్థ పటిష్టంగా లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడ్రస్‌లేకుండా పోయేదని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: న్యాయవ్యవస్థ పటిష్టంగా లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడ్రస్‌లేకుండా పోయేదని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. వైసీపీ నేతలు పదవులు చూసుకుని మాట్లాడుతున్నారు.. పదవులు తీయడానికి న్యాయస్థానానికి క్షణం పట్టద్దన్నారు. న్యాయవ్యవస్థకు కులాన్ని కూడా అంటగట్టే స్థాయికి వెళ్లారన్నారు. పోలీస్‌ వ్యవస్థ ఇప్పటికైనా కళ్లు తెరవాలని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-26T23:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising