ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నిస్తున్న దళితులపై దాడులు చేస్తున్నారు: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-06-01T16:24:03+05:30

అమరావతి: ప్రశ్నిస్తున్న దళితులపై దాడులకు తెగబడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రశ్నిస్తున్న దళితులపై దాడులకు తెగబడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్‌హెచ్‌ఆర్సీకి లేఖ రాశారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రశ్నిస్తున్న దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. మాస్క్‌ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌పై పిచ్చోడనే ముద్ర వేశారన్నారు. సుధాకర్‌కు సరైన వైద్యం అందించకుండా హింసిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఆర్సీ వెంటనే స్పందించి సుధాకర్‌కు న్యాయం చేయాలని వర్ల రామయ్య కోరారు.


Updated Date - 2020-06-01T16:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising