ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్లరామయ్య లేఖ

ABN, First Publish Date - 2020-10-03T15:29:25+05:30

అమరావతి: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-19(1)(ఏ) ద్వారా సంక్రమించిన..భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పూర్తిగా హరించబడిందన్నారు. దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నా.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఒక దళిత కుటుంబాన్ని సజీవదహనం చేయడానికి ప్రయత్నించినా.. ఈ ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. దళిత యువకుడికి పీఎస్‌లో శిరోముండనం జరిగినా.. అసలు ముద్దాయిలు అరెస్ట్‌ కాలేదన్నారు. ప్రత్యేక కమిటీతో దర్యాప్తు జరిపించాలని  వర్ల రామయ్య లేఖలో కోరారు. 

Updated Date - 2020-10-03T15:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising