ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట తప్పారా, మడమ తిప్పారా?: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-06-01T19:21:35+05:30

అమరావతి: సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల నుంచి పేదవారి పింఛన్ రూ.2500 ఇవ్వాల్సి ఉందని.. ఈ విషయంలో మాట తప్పారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల నుంచి పేదవారి పింఛన్ రూ.2500 ఇవ్వాల్సి ఉందని.. ఈ విషయంలో మాట తప్పారా? మడప తిప్పారా? అంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారు! మీరు ఇచ్చిన హామీ ప్రకారం, ఈ నెల అంటే జూన్ నుంచి.. పేదవారి పింఛన్ రూ.2500 ఇవ్వాలికదా? ఇవ్వరేంటి? మాట తప్పారా, మడమ తిప్పారా? ప్రజా సంక్షేమాన్ని గాలి కొదలి.. వ్యవస్థల మీద కక్ష కడతారా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తారా? ప్రజాపాలన మంటగలుపుతారా?’’ అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

Updated Date - 2020-06-01T19:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising