ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ‘పేటెంట్’ వేరెవరికీ దక్కకూడదనే: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-08-16T01:55:43+05:30

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు. భూ కబ్జాల ‘పేటెంట్’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు. భూ కబ్జాల ‘పేటెంట్’ ఆయనకు తప్ప వేరెవరికీ దక్కకూడదనే అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘విజయసాయి  రెడ్డి గారూ! బాగా సెలవిచ్చారు. విశాఖలో ఎవరు భూకబ్జాలకు పాల్పడినా వదిలేది లేదన్నారు. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. మీ పార్టి వారిని కూడా వదలకూడదని అద్భుతమైన నీతి వ్యాక్యాలు పలికారు. మీకు అభినందనలు. అవునులే, ఆ ‘పేటెంట్’ వేరెవరికీ దక్కకూడదు. అంతేకదా? బహుపరాక్ విశాఖ!’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-08-16T01:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising