ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోంది: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-03-16T20:29:12+05:30

వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారిని రాజ్యసభకు ఎందుకు పంపుతున్నారో సీఎం జగన్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారిని రాజ్యసభకు ఎందుకు పంపుతున్నారో సీఎం జగన్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అయోధ్యరామిరెడ్డిలాంటి నేరస్థుడు రాజ్యసభకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇక్కడే ఉండి జగన్‌ చూసుకోవాలని, రాజ్యసభకు వెళ్లి పరువు తీయొద్దని ఎద్దేవాచేశారు. వైసీపీ నేతల గొంతులు రాజ్యసభలో లేస్తాయా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రం గురించి వీళ్లు ఏం మాట్లాడగలరని నిలదీశారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యకు వీళ్ల జాతకాలన్నీ తెలుసని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-03-16T20:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising