ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు: వర్ల

ABN, First Publish Date - 2020-08-06T01:35:22+05:30

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి దళితులను టార్గెట్ చేసి యధేచ్చగా దాడులు చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి దళితులను టార్గెట్ చేసి యధేచ్చగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. దళిత యువకుడిని ఎగిరి తన్నిన పోలీస్ అధికారిని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. అలాగే సీతానగరంలో యువకుడికి శిరోముండనం చేయించిన ముద్దాయిని అరెస్ట్ చేయరా? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-08-06T01:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising