ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేదు: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-08-10T21:02:26+05:30

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేందంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేందంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ కట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు కాదని.. అయితే హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబేనన్నారు. ‘‘విజయసాయి రెడ్డి గారూ! మీకు ‘చింత చచ్చినా పులుపు చావలేదు’. చార్మినార్ కట్టింది చంద్రబాబు కాదు. హైటెక్ సిటీ కట్టింది, సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబే అని ప్రపంచమంతా తెలుసు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పండి?’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated Date - 2020-08-10T21:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising