ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది నిరంకుశ పాలన: వర్లరామయ్య

ABN, First Publish Date - 2020-10-31T18:25:43+05:30

అమరావతి: దళితు రైతుల్ని పరామర్శించడానికి బయలుదేరిన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దళితు రైతుల్ని పరామర్శించడానికి బయలుదేరిన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ నేతల గృహ నిర్బంధాలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచకపాలన, అప్రజాస్వామికం, నిరంకుశ పాలన అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్‌ను ధిక్కరించి.. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న పరిపాలన అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని వర్ల రామయ్య మండిపడ్డారు. 


Updated Date - 2020-10-31T18:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising