ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ సంక్షోభం రాకుండా చూసుకోండి: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-08-01T19:33:07+05:30

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. ఈ మేరకు జగన్ సర్కార్‌కు సూచనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. ఈ మేరకు జగన్ సర్కార్‌కు సూచనలు చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ! ఎస్‌ఈసీ కేసులో ఎదుర్కొన్న పెను ప్రమాదం గ్రహించి, రాజధాని మహిళల ఆక్రందన గమనించండి, వారి సమస్య సమంజసమని దేశమంతా తెలుసు, ఒక్క మీ ప్రభుత్వానికి తప్ప. సమస్య తీవ్రత నెరిగి, మరో పెను ముప్పు రాకముందే, రాజధాని మార్పు మానుకోoడి, రాజ్యాంగ సంక్షోభం రానీయకండి. చరిత్ర హీనులవకండి.’ అంటూ వర్ల ట్వీట్ చేశారు.



Updated Date - 2020-08-01T19:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising