ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయపడటానికి వాళ్లు వైసీపీ కార్యకర్తలు కాదు: అనిత

ABN, First Publish Date - 2020-10-31T23:08:06+05:30

చలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలపై పోలీసుల దాడిని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. సీఎం జగన్‌, వైసీపీ కార్యకర్తల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. రౌడీలు, కబ్జాకోరులకు సంకెళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలపై పోలీసుల దాడిని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. సీఎం జగన్‌, వైసీపీ కార్యకర్తల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. రౌడీలు, కబ్జాకోరులకు సంకెళ్లు వేయకుండా భూములిచ్చిన రైతుల్ని అరెస్ట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ భయపెడితే భయపడటానికి వాళ్లు వైసీపీ కార్యకర్తలు కాదన్నారు. ఆడవాళ్లని జుట్టుపట్టి ఈడ్చుకెళ్లడం, కడుపులో తన్నడం పోలీసులు చేయాల్సిన పనేనా? పోలీసులు చేసిన నేరం రుజువై రేపు కోర్టుల ముందు నిలబడితే జగన్మోహన్‌రెడ్డి వారి ముఖం కూడా చూడరని తెలిపారు.

Updated Date - 2020-10-31T23:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising