ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలు ఖర్చయ్యాయి... చట్టం వెనక్కు వచ్చింది: అనిత

ABN, First Publish Date - 2020-10-19T09:17:51+05:30

‘దిశ చట్టం తెచ్చారని వైసీపీ మహిళా నేతలు లీటర్లకు లీటర్లు పాలుబో సి జగన్‌రెడ్డి ఫొటోకు పాలాభిషేకాలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘దిశ చట్టం తెచ్చారని వైసీపీ మహిళా నేతలు లీటర్లకు లీటర్లు పాలుబో సి జగన్‌రెడ్డి ఫొటోకు పాలాభిషేకాలు చేశారు. తీరా చూస్తే అది కేంద్రం నుంచి వెనక్కు వచ్చింది. పాల వృఽథా మాత్రం మిగిలింది’’ అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-10-19T09:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising