ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో మంత్రుల భూమి ఎందుకు పంచడంలేదు?: వడ్డే

ABN, First Publish Date - 2020-02-21T23:20:05+05:30

విజయవాడ: బలహీనవర్గాల వారి భూములను బలవంతంగా ప్రభుత్వం సేకరిస్తోందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బలహీనవర్గాల వారి భూములను బలవంతంగా ప్రభుత్వం సేకరిస్తోందని, భూసేకరణకు విధివిధానాలను పాటించడంలేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు అంగీకరిస్తే... నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించాలన్నారు. పరిహారం ఇవ్వకుండా మభ్యపెట్టి భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యిలాగే... పేదలపై జగన్‌ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. విశాఖలో వైసీపీ మంత్రుల భూమి ఎందుకు పంచడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపించిన ప్రభుత్వం.. ఏమీ నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భూదోపిడీని హెచ్‌ఆర్సీ పరిశీలించి న్యాయం చేయాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు.

Updated Date - 2020-02-21T23:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising