ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన ఉష్ణోగ్రతలు

ABN, First Publish Date - 2020-03-27T07:35:16+05:30

బంగాళాఖాతంలో వారం, పది రోజుల నుంచి కొనసాగుతున్న అధికపీడనం బలహీనపడింది. దీంతో కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వారం, పది రోజుల నుంచి కొనసాగుతున్న అధికపీడనం బలహీనపడింది. దీంతో కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 39 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజుల వరకు కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇంకా ఎండ తీవ్రత కొనసాగి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం వుందని పేర్కొన్నారు.  రెండు రోజుల తరువాత కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2020-03-27T07:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising