ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్

ABN, First Publish Date - 2020-10-03T15:14:39+05:30

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షఖావత్, ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిధున్ రెడ్డి తిరుమల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షఖావత్, ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిధున్ రెడ్డి  తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం  కుటుంబ సభ్యులతో కలిసి  తిరుమలకు చేరుకున్న వారు వీఐపీ బ్రేక్ ప్రారంభదర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో  సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశం, ప్రపంచానికి కరోనా నుంచి త్వరగతిన విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్దించినట్లు మంత్రి గజేంద్ర సింగ్ తెలిపారు.

Updated Date - 2020-10-03T15:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising