ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు కౌలు రైతులు మృతి

ABN, First Publish Date - 2020-10-24T08:59:25+05:30

విద్యుత్‌షాక్‌తో ఇద్దరు కౌలురైతులు పొలంలోనే మృతిచెందారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకపల్లి (పమిడిముక్కల) అక్టోబర్‌ 23: విద్యుత్‌షాక్‌తో ఇద్దరు కౌలురైతులు పొలంలోనే మృతిచెందారు. కృష్ణా జిల్లా  పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామ శివారు వెట్టివానిగూడెం ఎస్సీ కాలనీకి చెందిన ఆరుగురు కౌలురైతులు తాము కౌలు చేసుచేస్తున్న వరి పొలానికి రసాయన మందు పిచికారి చేసేందుకు శుక్రవారం వెళ్లారు.

తెగిపడి ఉన్న విద్యుత్‌తీగ తగిలి చిన్నం అనిల్‌(33), గొరికపూడి సీతారామాంజనేయులు(34) అక్కడికక్కడే మృతిచెందారు.  


Updated Date - 2020-10-24T08:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising