ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూ.గో జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-08-04T00:20:23+05:30

తూర్పుగోదావరి జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాట్రేనీకోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు బోట్ల మీద వెళ్లి ఐ.పోలవరం మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాట్రేనీకోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు బోట్ల మీద వెళ్లి ఐ.పోలవరం మండలం బైరవపాలెం లో మరోక వర్గం వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-08-04T00:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising