ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-02-24T09:15:05+05:30

రాష్ట్రంలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు చిలుకా ప్రతాప్‌(40) ఐదు ఎకరాల పొలం కౌలుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చంపేట/ఎమ్మిగనూరు రూరల్‌, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు చిలుకా ప్రతాప్‌(40) ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేస్తున్నాడు. కాగా.. ఇప్పటివరకు చేసిన అప్పులు సుమారు రూ.9లక్షలకు చేరాయి. ఈ నేపథ్యంలో మిర్చి మొదటి కోతలో మూడు వంతులు తాలుగా మారడంతో తట్టుకోలేని ప్రతాప్‌ శనివారం సాయంత్రం పొలంలో పురుగు మందు తాగాడు. బంధువులు అచ్చంపేటలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరోవైపు అప్పుల బాధతో కర్నూలు జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువరైతు ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. 

Updated Date - 2020-02-24T09:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising