ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్‌ ఐటీలను గాలికొదిలేశారు: తులసి రెడ్డి

ABN, First Publish Date - 2020-09-17T09:51:49+05:30

గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో 2008లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, సెప్టెంబరు 16: గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో 2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ట్రిపుల్‌ఐటీలను జగన్‌ ప్రభుత్వం గాలికొదిలేసిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీలు రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రికలని తెలిపారు. తక్షణం ట్రిపుల్‌ఐటీలపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2020-09-17T09:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising