60 వేల శ్రీవారి లడ్డూలను 3 జిల్లాలకు పంపిన టీటీడీ
ABN, First Publish Date - 2020-05-23T16:59:28+05:30
తిరుమల: శ్రీవారి ఆలయం నుంచి 60 వేల లడ్డూలను విజయనగరం, శ్రీకాకుళ౦, విశాఖపట్నం జిల్లాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పంపించింది.
తిరుమల: శ్రీవారి ఆలయం నుంచి 60 వేల లడ్డూలను విజయనగరం, శ్రీకాకుళ౦, విశాఖపట్నం జిల్లాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పంపించింది. ప్రత్యేక వాహనంలో లడ్డూలను ఆ మూడు జిల్లాలకూ టీటీడీ తరలించింది. ఈ నెల 25వ తేదీ నుంచి కళ్యాణ మండపాల వద్ద టీటీడీ లడ్డు విక్రయాలను ప్రారంభించనుంది.
Updated Date - 2020-05-23T16:59:28+05:30 IST