ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్యలో టీటీడీ గెస్ట్‌హౌస్‌ నిర్మించాలి

ABN, First Publish Date - 2020-08-10T10:03:07+05:30

ఏపీ భక్తుల కోసం అయోధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్యర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయం, అతిథిగృహం, కల్యాణమండపం నిర్మించేలా చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కల్యాణ మండపం.. వేంకటేశ్వర ఆలయం కూడా..
  • సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ


అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఏపీ భక్తుల కోసం అయోధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్యర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయం, అతిథిగృహం, కల్యాణమండపం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యాక రాష్ట్రానికి చెందిన వేలాదిమంది రామభక్తులు అయోధ్యను సందర్శిస్తారని, వారి సౌకర్యార్థం టీటీడీ 100 గదులతో వసతి గృహాలను అయోధ్యలో నిర్మించాలని ఆ లేఖలో కోరారు. వేంకటేశ్వరస్వామి ఆలయం, కల్యాణ మండపం, వసతిగృహాల నిర్మాణానికి మూడెకరాల భూమిని కేటాయించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరాలని జగన్‌కు సూచించారు.

Updated Date - 2020-08-10T10:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising