రద్దయిన నోట్ల మార్పిడికి అవకాశమివ్వండి!
ABN, First Publish Date - 2020-07-14T08:32:00+05:30
తిరుమల శ్రీవారికి గతంలో భక్తులు సమర్పించిన ‘రద్దయిన నోట్ల’ మార్పిడికి అనుమతించాలని టీటీడీ బోర్డు
- కేంద్ర మంత్రి నిర్మలకు టీటీడీ చైర్మన్ వైవీ వినతి
న్యూఢిల్లీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి గతంలో భక్తులు సమర్పించిన ‘రద్దయిన నోట్ల’ మార్పిడికి అనుమతించాలని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. మొత్తం రూ.50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్ద ఉన్నాయని, తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలను కలిసి వినతి పత్రం అందించారు. కాగా, ఏపీ జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తక్షణమే నిధులు ఇవ్వాలని వైవీ కోరారు.
Updated Date - 2020-07-14T08:32:00+05:30 IST