దర్శనాలను పెంచే ఆలోచన లేదు: టీటీడీ ఛైర్మన్
ABN, First Publish Date - 2020-07-31T20:13:18+05:30
తిరుపతిలోని ప్రకాశం పార్కు ముందు గరుడ వారధి పిల్లర్లపై ..
తిరుపతి: తిరుపతిలోని ప్రకాశం పార్కు ముందు గరుడ వారధి పిల్లర్లపై సెగ్మెంట్ అమర్చే కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల దర్శనాలు ఆన్ లైన్లో కేటాయించిన దాని కంటే తక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. దర్శనాలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు
Updated Date - 2020-07-31T20:13:18+05:30 IST